వాగులో చిక్కుకున్న బస్సు..

వాగులో చిక్కుకున్న బస్సు..

భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట-లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు ప్రయాణం కష్టమైంది. డ్రైవర్ బస్సు ఆపడంతో 25మంది ప్రయాణికులు సేఫ్ గా బస్సు దిగి బయటకు వచ్చారు.