
జీటీ ఫోర్స్ సోల్ వెగాస్, డ్రైవ్ ప్రొ పేరుతో రెండు లోస్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ను లాంచ్చేసింది. జీటీ సోల్ వెగాస్ లెడ్-యాసిడ్ బ్యాటరీ వేరియంట్ ధర రూ. 47,370 కాగా, లిథియం ఆయాన్ వెర్షన్కు రూ. 63,641. దీని మ్యాగ్జిమమ్ స్పీడ్ గంటకు 25 కి.మీ. ఒక్కసారి చార్జ్ చేస్తే లెడ్ -యాసిడ్ బండి 50--–60కి.మీ., లిథియమ్- ఆయాన్ వేరియంట్ 60–--65 కి.మీ. మైలేజ్ఇస్తాయి. జీటీ డ్రైవ్ ప్రొ ధరలు రూ. 67,208 (లెడ్-యాసిడ్) రూ. 82,751 (లిథియమ్- ఆయాన్)లని కంపెనీ ప్రకటించింది. దీని మ్యాగ్జిమమ్ స్పీడ్ కూడా గంటకు 25 కిలోమీటరు. గంటలోపే చార్జింగ్ పూర్తవుతుందని కంపెనీ తెలిపింది.