హైదరాబాద్, వెలుగు: తన ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం రిలయన్స్ జియో టెలికం కొత్త ఆఫర్ను ప్రకటించింది. రూ.రెండు వేలు చెల్లిస్తే జియో ఫీచర్ ఫోన్తోపాటు రెండేళ్లదాకా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా యాక్సెస్ ఇస్తారు. రూ.1,500 చెల్లిస్తే ఫోన్తోపాటు ఏడాదిపాటు కాల్స్, నెలకు 2జీబీ డేటా ఇస్తారు. ఇది వరకే ఫోన్ కొన్న యూజర్లు రూ.749తో రీచార్జ్ చేసుకుంటే ఏడాది పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా యాక్సెస్ పొందవచ్చు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రిలయన్స్ రిటైల్, జియో రిటైలర్ల నుంచి ఈ ఆఫర్ను పొందొచ్చు.
బంపర్ ఆఫర్: రెండు వేలు కడితే ఫోన్తో పాటు రెండేళ్ల రీచార్జ్
- బిజినెస్
- February 27, 2021
లేటెస్ట్
- ముంబైలో ధనుష్, నాగార్జునల కుబేర సినిమా
- మోదీ, రాహుల్ కోడ్ ఉల్లంఘన... నోటీసులు జారీ
- ఎన్నికల్లో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడిద్దాం : ఉషాకిరణ్
- గన్ మిస్ఫైర్.. డీఆర్జీ జవాన్ మృతి
- ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు : రాజేంద్ర విజయ్
- 4 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు
- కోల్కతాతో మ్యాచ్కూ ధవన్ దూరం
- తెలంగాణకు 29న నడ్డా.. 30న మోదీ
- ఉప్పల్లో కోహ్లీ మేనియా
- ఇంటర్ ఫలితాల్లో సర్కార్ కాలేజీల సత్తా .. జిల్లా టాపర్లుగా నిలిచిన స్టూడెంట్లు
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా