నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆఫీస్ లో ప్రత్యేక పూజలు చేశారు. 2028 మే 5 వరకు ప్రధాని మోడీకి తిరుగులేదని పంచాంగశ్రవణంలో తెలిపారు మహేశ్వర శర్మ. మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. ప్రధాని నిర్ణయాలను దేశ ప్రజలు సమర్థిస్తారని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం
రష్యా భూభాగంపై ఉక్రెయిన్ అటాక్