పార్లమెంట్లో ప్రారంభమైన కేంద్ర కేబినెట్ సమావేశం

పార్లమెంట్లో ప్రారంభమైన కేంద్ర కేబినెట్ సమావేశం

పార్లమెంట్ లో ప్రారంభమైన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది.2022-23 వార్షిక బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గంఆమోదం తెలపనుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కేబినెట్ భేటీ కోసం పార్లమెంట్ కు చేరుక, హోంమంత్రి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వేలు, కమ్యూనికేషన్లు మరియు ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కేంద్ర మంత్రివర్గ సమావేశానికి పార్లమెంటుకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు లోక్ సభ లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్.