కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ టూర్ అధికారికంగా ఖరారైంది. ఈనెల 14వ తేదీన మధ్యాహ్నం రెండున్నరకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. 3 గంటలకు అంబర్ పేటలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు. ఇక సాయంత్రం 6 గంటలకు హోటల్ నుంచి తుక్కుగూడ చేరుకుంటారు. రాత్రి 8 గంటల వరకు బీజేపీ నిర్వహించే బహిరంగసభలో పాల్గొని... ఎనమిదిన్నరకు శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.
మరిన్ని వార్తల కోసం..
దళితులను మభ్య పెట్టేందుకే దళిత బంధు