రష్యా, ఉక్రెయిన్ రెండు భారత్ కు మిత్రదేశాలని..చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. భారత్ కు శత్రువులు లేరని..ఏకైక శత్రువు పాకిస్థానే అన్నారు. ఉక్రెయిన్ లో 23వేల మంది భారతీయుల్ని సేఫ్ గా తీసుకోస్తున్నామని చెప్పారు. వారి ప్రాణాలకు ఇబ్బంది లేకుండా తరలించడానికి ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 అమలు చేస్తున్నామన్నారు. ఢిల్లీ, రుమేనియాలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం