అమరజవాన్ల త్యాగం మరువలేనిదన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ చంద్రాయణగుట్టలోని CRPF హెడ్ క్వార్టర్లో జరిగిన అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పుల్వామ ఘటనలో వీరమరణం పొందిన 41 మంది సిబ్బందికి నివాళులు అర్పించి…వారికి గుర్తుగా 41 మొక్కలు నాటారు. ఈ వేడుకల్లో CRPF అధికారులు, సిబ్బంది పాల్గొని కిషన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.
CRPF అవతరణ దినోత్సవ వేడుకల్లో కిషన్ రెడ్డి
- హైదరాబాద్
- July 27, 2019
లేటెస్ట్
- బెంగళూరులో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఉల్లిపాయతో బీపీని కంట్రోల్ చేయొచ్చా?..పరిశోధనలు ఏం చెపుతున్నాయంటే..
- హంతకుడు ఎవరు..? : హైదరాబాద్ లో మేకప్ ఆర్టిస్ట్ హత్య
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- మాధవిలత పై దాడికి యత్నం.... ఎంఐఎం నాయకులపై కేసు నమోదు
- V6 DIGITAL 16.05.2024 EVENING EDITION
- Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా..
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం