హైదరాబాద్ వెలుగు: హైదరాబాద్ అంబర్పేటలో శుక్రవారం రాత్రి జరిగిన బతుకమ్మ సంబురాల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భార్య కావ్యతో పాటు మహిళలు పాల్గొన్నారు. సినీ నటుడు నిఖిల్, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.