కిట్టీ పార్టీల పేరుతో సెలబ్రిటీల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మూడు కేసుల్లో ఇప్పటికే ఒక కేసులో బెయిల్ మంజూరు చేసిన ఉప్పరపల్లి కోర్టు..ఇవాల మరో రెండు కేసులకు సంబంధించి బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు..ప్రతి శనివారం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశించింది. శిల్పాచౌదరి దాదాపు 25 రోజుల పాటు చంచల్గూడ జైలులో ఉంది.
మరిన్ని వార్తల కోసం..
ప్రియాంక పిల్లల ఇన్స్టా అకౌంట్స్ హ్యాక్ కాలేదు