వాషింగ్టన్: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున అమెరికా కొత్త గైడ్లైన్స్ తెచ్చింది. దేశంలోకి వచ్చేవాళ్లకు కండిషన్లు పెట్టింది. కరోనా నెగెటివ్ రిపోర్టు ఉంటేనే రానిస్తామని చెప్పింది. లేదా గడిచిన 90 రోజుల్లో కరోనా నుంచి కోలుకున్నట్లు ఎవిడెన్స్ చూపించాలని పేర్కొంది. ఈ ప్రొటోకాల్ సోమవారం నుంచే వర్తిస్తుందని యూఎస్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్ పేర్కొంది. రెండేండ్లు ఆపై వయసు వాళ్లందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. కరోనా టెస్టు కూడా ఫ్లైట్ ఎక్కడానికి ఒకరోజు ముందు చేయించుకోవాలన్నారు. కాగా, శనివారం న్యూయార్క్లో 3 ఒమిక్రాన్ కేసు లు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిదికి చేరుకోవడంతో అమెరికా అధికారులు విదేశాల నుంచి వచ్చేవాళ్లపై ఆంక్షలు పెట్టారు.
నెగెటివ్ రిపోర్టు ఉంటేనే రానిస్తం
- విదేశం
- December 6, 2021
లేటెస్ట్
- దావత్ అంటే తాగుడేనా .. తాగితినే దోస్తువురా
- వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!
- Tillu Square OTT Official: టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- రంగు మారింది : కాషాయం రంగులో దూరదర్శన్ లోగో..
- ఎన్నికల ప్రచారమేనా : బిర్యానీ లేదు.. మందు లేదు.. డబ్బులు లేవు.. ఖర్చు తగ్గించేసిన నేతలు
- దక్షిణ తెలంగాణ అభివృద్ధికి నోచుకోలే : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గడ్డం వంశీకృష్ణ
- కాంగ్రెస్లో చేరనున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- రాళ్లు విసురుకున్న BJP, TMC కార్యకర్తలు.. 11 గంటలకు 32 శాతం ఓటింగ్
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..
- UPSC 2023 కటాఫ్ మార్కులు విడుదల