వాషింగ్టన్: కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించేందుకు వచ్చే వారంలో 100 వెంటిలేటర్లను ఇండియాకు తరలించనున్నట్లు అమెరికా వెల్లడించింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారని వైట్హౌస్ తెలిపింది. జీ–7 సమ్మిట్, కరోనా రెస్పాన్స్, రీజనల్ సెక్యూరిటీ అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారని చెప్పింది. ‘‘మొదటి విడతలో 100 వెంటిలేటర్లను పంపేందుకు అమెరికా రెడీగా ఉంది. వచ్చే వారంలో ఇండియాకు పంపుతాం. ఈ విషయంలో ప్రెసిడెంట్ హ్యాపీగా ఉన్నారు” అని తెలిపింది. ఇండియాకు విరాళంగా ఇస్తామన్న వాటిలో కొన్నింటిని ఈ మేరకు పంపుతామని పేర్కొంది.
ఇండియాకు 100 వెంటిలేటర్లు పంపుతున్న అమెరికా
- విదేశం
- June 4, 2020
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు