లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఉన్న సబ్బుల తయారీ పరిశ్రమలో మంగళవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బిల్డింగ్ మొత్తం నేలమట్టమయ్యింది. ఈ ఘటనలో ఫ్యాక్టరీ శిథిలాలు మీద పడి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించాయి. మీరట్లోని లోహియా నగర్ ఏరియాలో ఉన్న ఓ రెండంతస్తుల ఇంట్లో సబ్బుల యూనిట్ ఉందని అధికారులు తెలిపారు. సబ్బుల తయారీ, ప్యాకింగ్ ఇక్కడే జరుగుతుందన్నారు. ఈ కంపెనీలో పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సబ్బుల కంపెనీలో పేలుడు..నలుగురు దుర్మరణం
- దేశం
- October 18, 2023
లేటెస్ట్
- రెయిన్ ఎఫెక్ట్.. నిలిచిపోయిన పంజాబ్, బెంగళూరు మ్యాచ్
- అప్పుడు గుర్రాలు కదా : సమాధుల తవ్వకాల్లో 2 వేల 500 ఏళ్ల నాటి హెల్మెట్ దొరికింది..!
- తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ .. క్షమాపణ చెప్పాలె : ఎమ్మెల్యే హరీష్ రావు
- హెల్త్ అలెర్ట్: ప్రోటీన్ సప్లిమెంట్లతో రిస్క్.. ప్రోటీన్ పౌడర్లను వాడొద్దు:ICMR
- T20 World Cup 2024: కెప్టెన్గా హసరంగా.. లంకేయుల ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- T20 World Cup: భారత్, పాక్ మ్యాచ్కు 30 రోజులే.. స్టేడియం ఎలా ఉందంటే..?
- శ్రీశైల మల్లన్న హుండీ 27రోజుల ఆదాయం రూ.2కోట్ల 81లక్షలు..
- రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
- INDW vs BANW: ఆఖరి టీ20లోనూ మనదే విజయం.. బంగ్లాపై భారత మహిళలు క్లీన్ స్వీప్
- రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్ర : రాహుల్గాంధీ
Most Read News
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
- SRH vs LSG: కట్టడిచేసిన సన్రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్