సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న వందే భారత్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్ళ దాడి చేశారు. ఈ -ఘటన మహబూబాబాద్ జిల్లా పరిధిలో జరిగింద. మహబూబాబాద్ - గుండ్రాతి మడుగు స్టేషన్ ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. దీంతో రైలు -కోచ్ 4, కోచ్ 8 బయటి గ్లాస్ కు పగుళ్ళు పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు -మహబూబూబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దాడి చేసిన వ్యక్తులపై ఆరా తీస్తున్నారు.
వందే భారత్ రైలుపై రాళ్ళ దాడి
- తెలంగాణం
- February 10, 2023
లేటెస్ట్
- Summer Health : ఎండాకాలం గాలితో ప్రమాదం.. చర్మ వ్యాధుల ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా..!
- కవిత బెయిల్ పిటిషన్ విచారణ.. మే 24కు వాయిదా
- షాద్ నగర్లో ఎంపీ నవనీత్ కౌర్పై కేసు నమోదు
- ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయం : అర్వింద్
- తగ్గేదే లే.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3209 పోలింగ్ స్టేషన్లు
- Krishnamma Movie X Review: సత్యదేవ్ కృష్ణమ్మ మూవీకి అలాంటి టాక్.. మరి హిట్టు పడినట్టేనా?
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రగడ..
- అమీర్ పేటలో దారుణం..జాబ్ కోసం వెళ్లిన యువతిపై అత్యాచార యత్నం
- Gorre Puranam Teaser: రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె.. డిఫరెంట్ జానర్తో వస్తున్న సుహాస్
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- అక్షయ తృతీయ రోజున గ్రహాల మార్పు.. మేషరాశిలోకి బుధుడు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
- SRH vs LSG: హైదరాబాద్- లక్నో మ్యాచ్పై ఫన్నీ మీమ్స్.. మీరూ చూసేయండి
- T20 World Cup 2024: కెప్టెన్గా హసరంగా.. లంకేయుల ప్రపంచ కప్ జట్టు ప్రకటన