వెలుగు ఎక్స్‌క్లుసివ్

పసుపు ఉత్పత్తి, వినియోగంలో భారత్లోనే ఎక్కువ

పసుపు ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచంలో భారత దేశం(82 శాతం) అగ్రగామి.  చైనాలో మన ఉత్పత్తిలో10 శాతం కూడా ఉండదు. పసుపు ఉత్పత్తిలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్

Read More

ఉద్యోగులకు ఆరోగ్య భరోసా ఏది?

పాలన రథానికి ఉద్యోగ, ఉపాధ్యాయులే చక్రాలు. వారిని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులదే. కానీ అనాదిగా ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం కూడా సరై

Read More

మరో టెట్ నిర్వహించాలి

తెలంగాణ ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చింది. టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్త

Read More

రాజకీయాల్లో యూత్​కు చాన్స్​ ఇయ్యాలె

నేటి యువతే రేపటి దేశభవిత అన్న సూక్తులతో తప్ప వారి శక్తి సామర్థ్యాలను రాజకీయాల్లో ఉపయోగించుకునే అవకాశం ఏ రాజకీయ పార్టీలు ఇవ్వడం లేదు. రాజకీయం అంటే పెట్

Read More

కరీంనగర్ కార్పొరేషన్ లో అద్దె కార్ల బిల్లుల చెల్లింపులో అక్రమాలు

ఆటో నంబర్ చూపి.. ఫోర్ వీలర్ బిల్లులు డ్రా  ట్యాక్సీలకు వైట్ ప్లేట్ల వినియోగం  ఆఫీసర్లు వాడేది ఒక వెహికల్.. రికార్డుల్లో మరొకటి 

Read More

కేంద్ర బడ్జెట్​లో నిధులు​ కేటాయించినా.. ఎంఎంటీఎస్ ​పనులు స్లో

రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల కాకపోవడమే కారణం పెండింగ్​లోనే రూ.417 కోట్లు రైల్వేకు సహకరించని రాష్ట్ర  సర్కారు సికింద్రాబాద్, వెలుగు: గ

Read More

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బిజీ

ప్రజా సమస్యలపై ఇంటింటికీ బీజేపీ  బండి సంజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సస్పెన్స్  బీఆర్ఎస్ లో ఇద్దరు సిట్టింగ్ లకు టికెట్ టెన్షన్

Read More

రెండేళ్లయినా డబ్బులు రాక డిపాజిటర్ల ఆందోళన

తాళ్లరాంపూర్ సొసైటీలో రూ.కోట్లలో స్కామ్​ బాధ్యుల ఆస్తుల విక్రయంపై మౌనం.. నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం రేపిన తాళ్లరాంపూర్ సొసైట

Read More

ఏఎమ్మార్పీలో అధికారుల ఇష్టారాజ్యం

స్పెషల్​ డిప్యూటీ కలెక్టర్​ పైన ఉద్యోగుల మండిపాటు చెప్పాపెట్టకుండా సెలవుపై వెళ్లాడని ఆగ్రహం ఆలస్యంగా నల్గొండ ఆర్డీఓకు ఇన్​చార్జి బాధ్యతలు

Read More

కొంత మందికే అందనున్న పోడు భూముల పట్టాలు

మెదక్​ జిల్లాలో 4,015 మంది దరఖాస్తు..182 మంది అర్హులుగా గుర్తింపు? నిరాశలో వేలాది మంది రైతులు  దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నా గుర్తించలేదన

Read More

అధికారులకు కత్తిమీద సాములా మారిన భూ సేకరణ

పరిహారం తేల్చని రాష్ట్ర ప్రభుత్వం రూ.7,612 కోట్ల నుంచి రూ.10,573 కోట్లకు డీపీఆర్ ప్రస్తుత రేటుకే భూములు ఇస్తామంటున్న రైతులు పెద్దపల్లి, వె

Read More

నదులు, వాగుల బఫర్​ జోన్ల​ను పట్టించుకోని రియల్టర్లు 

నస్పూర్​, మంచిర్యాల, వేంపల్లి, ముల్కల్ల శివార్లలో దందా  పర్మిషన్లు ఇవ్వరాదన్న మంత్రి కేటీఆర్ ఆదేశాలు బేఖాతర్  లక్షల్లో నష్టపోనున్న కొ

Read More

టూర్లు పోస్ట్​పోన్​ చేసుకుంటున్న సిటీ జనం

సర్వీసులు పెంచాలని రైల్వే అధికారులకు రిక్వెస్టులు హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే టికెట్లు

Read More