
వెలుగు ఓపెన్ పేజ్
స్వరాష్ట్ర పోరాట దివిటీ శిబూ సోరెన్
భారత రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తి, గిరిజన హక్కులు, ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారం కోసం అవిశ్రాంత పోరాటం చేసిన యోధుడు శిబు సోరెన్. &nb
Read Moreవిద్యావ్యవస్థను ప్రజాస్వామీకరించలేమా ?
తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వనాశనం చేసింది. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. అయితే, నా అభిప్రాయం ప్రకారం దేశంలో స్వాతంత్ర్
Read Moreఏవి ఉచితాలు..ఏవి అనుచితాలు.?
ఉచితాలు అనేవి తరచూ చర్చనీయాంశాలు అవుతున్నాయి. స్కాలర్ షిప్లు కూడా ఉచితాలు లాంటివే. యూనివర్సిటీ విద్యార్థులకి గతంలో స్కాలర్షిప్లు ప్రభుత్వాలు
Read Moreచరిత్రను వక్రీకరించొద్దు
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా విడుదలైన 'హరిహర వీరమల్లు' చిత్రం చరిత్ర ఆధారంగా రూపుదిద్దినదిగా ప్రకటించబడింది. పవన్ కల్యాణ్ ప్రధాన ప
Read Moreసామాన్యుల జీవితాల్లో వెలుగు రేఖ 'గృహజ్యోతి'
51 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్తు. పేదల పక్షాన ప్రభుత్వం 14 నెలల్లో రూ.2,479 కోట్లు చెల్లించింది. ప్రతి కుటుంబానికి ఏటా సగటున రూ.9,000 మ
Read Moreసమాజంపై తల్లిదండ్రుల నిర్లక్ష్య ప్రభావం
ఒక టీనేజర్ రాత్రంతా పబ్లో గడిపి తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు పబ్ నుంచి ఇంటికి వస్తాడు. ఒక పిల్లవాడు తన తాతగారి తలుపు గట్టిగా త
Read Moreసవాలుగా మారిన అక్రమ వలసలు
అక్రమ వలస అంటే ఆ దేశ వలస చట్టాలను ఉల్లంఘించి ప్రజలు ఒక దేశంలోకి వలస వెళ్లడం లేదా చట్టబద్ధమైన హక్కు లేకుండా ఆ దేశంలో నిరంతరం నివసించడం. ఇది పేదల నుంచి
Read Moreలోపభూయిష్టంగా పబ్లిక్ రికార్డ్స్ నిర్వహణ
రాష్ట్ర ప్రభుత్వం, పురపాలికలు, పంచాయతీలలో కూడా ఫైళ్లు, రికార్డుల నిర్మాణం, నిర్వహణ నిత్యం జరుగుతోంది. అయితే, పబ్లిక్ రికార్డుల  
Read Moreఅమర్నాథ్ శివలింగంపై వాతావరణ మార్పు ప్రభావం
గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వలన వాతావరణ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ వలన వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగి మంచుతో ఏర్పడిన హిమానీనదా
Read Moreబీసీల బాటలో.. పోటాపోటీ!
తెలంగాణ రాజకీయ తెరమీద ‘బలహీన వర్గాలు’ ఇప్పుడు బలమైన పదబంధంగా మారింది. అన్ని పార్టీల రాజకీయం ‘బీసీ’ల చుట్టూ తిరుగుతోంది.
Read Moreరికార్డుల నిర్వహణలో పారదర్శకత కరువు
పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వ రికార్డులు కీలకపాత్ర పోషిస్తాయి. ప్రభుత్వశాఖలు, సంస్థలు నిర
Read Moreముక్కలైన వరంగల్ మహానగరాన్ని ఒక్కటి చేయాలి
పదమూడు వందల సంవత్సరాల క్రితమే ఓరుగల్లు కాకతీయుల రాజధానిగా విలసిల్లింది. ఒరిస్సా, తమిళనాడు, కర్నాటకలోని కొన్ని భాగాలు ప్రస్తుత ఆంధ్రప
Read Moreఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ నాయకత్వం
ఒక ఉద్యమ పార్టీ ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేయకుండా ఒక కుటుంబానికి వ్యాపార సామ్రాజ్యంగా మారింది. ఒక ఉద్యమ పార్టీ ఎలా అహంకార పార్టీగా మారిందో,
Read More