వెలుగు ఓపెన్ పేజ్

రైతన్నలపై మోదీ యుద్ధం!

భారతదేశం పూర్తిగా వ్యవసాయ దేశం. నూటికి 75 శాతం గ్రామీణ ప్రజానీకం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో 35% మంది వ్యవసాయ కూలీలు. 30% మేరకు పేద రైతు

Read More

లెటర్​ టు ఎడిటర్​: విద్యార్థులదే విజయం

టెన్త్ నుంచి పీజీ వరకు జరిగే పరీక్షలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు భయం వీడితే ప్రతి పరీక్షలో విజయం మీదే.  మీపై నమ్మకంతో మీరు పరీక్ష

Read More

సైన్స్​తోనే సమాజ పురోగతి

భారతదేశ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర్ వెంకట రామన్ తాను కనుగొన్న “రామన్ ఎఫెక్ట్” అనే కొత్త సైంటిఫిక్ ఆవిష్కరణను 1928వ సంవత్సరం ఫ

Read More

తెలంగాణ ఉద్యమ పునాది బియ్యాల జనార్దన రావు

ఆదివాసీల ఆత్మబంధువుగా, మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనార్దన రావు తెలంగాణ సకల జనుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఉమ్మడి

Read More

కొత్త చట్టంలో ఎఫ్ఐఆర్

పార్లమెంటు ఇటీవల ఆమోదించిన మూడు కొత్త క్రిమినల్ కోడ్ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 25న ఆమోదం తెలిపారు. ఈ కొత్త చట్టాలు, భారతీయ న్యాయ సం

Read More

ద్వితీయశ్రేణి నగరాల అభివృద్ధి మాటేంటి?

దేశంలో అభివృద్ధి చెందిన కీలక నగరాల్లో  హైదరాబాద్ ఒకటి.   ప్రభుత్వాలు మారుతున్నా అభివృద్ధి మాత్రం ఇంకా హైదరాబాద్ మహానగరం చుట్టూనే తిరుగుతూ ఉం

Read More

ఏది రిటైర్‌‌మెంటో తెలిసింది!

ఉద్యోగం నుంచి రిటైర్‌‌మెంట్‌‌కు ఇంకా పదేండ్ల వ్యవధి ఉన్న ఉద్యోగి దగ్గరకు ఆ సాయంత్రమే రిటైర్‌‌ అవ్వాల్సిన ఉద్యోగి నిర్ల

Read More

చదువులు విలువలు నేర్పాలి

విలువలతో కూడిన విద్య మాత్రమే సమాజాన్ని దీర్ఘకాలం మనుగడ సాగించేలా చేస్తుంది.  ప్రజలందరికి విద్యను అందుబాటులోకి తీసుకురావటానికి కేంద్ర-, రాష్ట్ర ప్

Read More

రష్యా–ఉక్రెయిన్​ యుద్ధానికి రెండేండ్లు

రెండవ ప్రపంచ యుద్ధం (1939-–45) నేపథ్యంలో 1945లో సంక్షోభాల నివారణ ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) ఏర్పడింది. అయితే, పలు దేశాల మధ్య నెలకొన్న తీవ

Read More

తెలంగాణలో 33 కొత్త జిల్లాలు ఎవరు అడిగారు?

తెలంగాణ రాష్ట్రం 2014  జూన్​2వ తేదీన 10 జిల్లాలతో  ఏర్పాటు జరిగింది. పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి టీఆర్ఎస్​ ప్రభుత్వం కొన్ని కొత్త జిల్లాల ఏర

Read More

లెటర్​ టు ఎడిటర్: ​ లైబ్రరీలు ఏర్పాటు చేయాలి

గ్రంథాలయాలలో తరతరాల చరిత్ర గ్రంథాల రూపంలో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. విద్యార్థుల జ్ఞాన శక్తిని, ప్రజలను మేలుకొల్పడంలో గ్రంథాలయాలు సమాజంలో చాలా అవసరం. త

Read More

ధీరవనిత ఈశ్వరీబాయి

తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి కొద్దిమందిలో, నాలుగు దశాబ్దాల పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వంతో కూడిన సమసమాజ

Read More

ఇండియా కూటమి ముందడుగు

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతోపాటు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ  ఘోరంగా ఓడిపోయింది.  నరేంద్ర మోదీ నాయకత్వంలో బ

Read More