వెలుగు ఓపెన్ పేజ్
ఉర్దూ ఎవరిది? ఆలోచింపజేసే కథల పుస్తకం..
ఉర్దూ ఎవరి భాష? ఈ అంశం మీద రాసిన కథల పుస్తకంతోపాటూ సుప్రీం కోర్టు వెలువరించిన ఓ తీర్పు నన్ను ఆకర్షించాయి. ‘whose urdu.. is it anyway’ అన్న
Read Moreగిరిజన కుంభమేళా.. మేడారం!
మేడారం... ఆ పేరులోనే ఒక మహత్తు, పులకింత, చైతన్యం, ధిక్కారం ఉన్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర నిర్వహణ జిల్లా పాలనా యంత్రాంగానికి ఒక ప
Read Moreసినిమా టికెట్ ధర పెంచాలని.. ఏ చట్టం చెబుతోంది?
చలనచిత్ర రంగం కేవలం వినోద వేదిక మాత్రమే కాదు.. అది రాజ్యాంగబద్ధమైన పౌర హక్కులు, వ్యాపార స్వేచ్ఛ, ప్రభుత్వ నియంత్రణ అధికారాలు కలిసే ఒక సంక్
Read Moreచెరగని ముద్ర వివేకానంద
ప్రజలపై చెరగని ముద్ర వేసిన మహానుభావుల సంఖ్య విశ్వవ్యాప్తంగా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటివారిలో స్వామి వివేకానంద ముందు వరుసలో ఉంటారు. దేశాలను ఏల
Read Moreవెలుగు ఓపెన్ పేజీ: వికసిత్ భారత్ అంటే ఏంది?
ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఏ పథకం పేరుపెట్టినా దాని మొదలు వికసిత్ భారత్ అని హిందీలో తగిలిస్తోంది. అలా అంటే ఏందో ప్రజలకు, ముఖ్యంగా సౌత
Read Moreకూటి కోసం, కూలి కోసం..నేటి యువతకు ఎంత కష్టం!
కొత్త ఏడాది మొదటి వారంలోనే ఇద్దరు యువ డెలివరీ కార్మికులు ప్రమాదాలకు గురయ్యారు. డిగ్రీ విద్యార్థి అభిషేక్ ప్రాణాలు కోల్పోగా, &n
Read Moreభారత్లో టీకాల పై సమీక్ష జరగాలి : డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్
ప్రజలను అంటువ్యాధుల నుంచి రక్షించడానికి వ్యాక్సిన్లు తయారుచేస్తున్నారు. రోగం రాకముందే చనిపోయిన లేదా నిర్వీర్యం చేసిన బ్యాక్టీరియా లేదా వైరస్లను
Read Moreపెరుగుతున్న ప్రేమోన్మాదం: యమ్. రామ్ ప్రదీప్
నిత్యం యువతులపై ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు పలు చట్టాలు తీసుకువచ్చినప్పటికీ వ
Read Moreవెలుగు ఓపెన్ పేజీ: భూ భారతి నత్తనడక.!
ఆర్వోఆర్ చట్టం - 2020, ధరణి పోర్టల్ స్థానంలో 14 ఏప్రిల్ 2025న కొత్త ఆర్వోఆర్ చట్టం, భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చిం
Read Moreనిర్వాసితులకు ఆరోగ్య భద్రత కల్పించాలి
గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో.. రానున్న 75 రోజుల్లో అత్యాధునిక క్యాథల్యాబ్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొన
Read Moreమేడారం జాతరకు మహర్దశ
మేడారం జాతర చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసేలా.. వన దేవతల గద్దెలు, జంపన్నవాగు ఆధునికీకరణ పనులు తరతరాలు నిలిచేలా ప్రజాప్రభుత్వం సిద
Read Moreజర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వొచ్చంటున్న న్యాయనిపుణులు
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సుమారు 1100 మంది జర్నలిస్టులు ప్రభుత్వం నుంచి ఇండ్ల స్థలాలు పొందేందుకు.. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టుల సహకార హౌసింగ్
Read Moreహైదరాబాద్ బాగుండాలంటే బాలానగర్లో కెమికల్ ఇండస్ట్రీ బంద్ అవ్వాలి.. ఎందుకంటే..
రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ బోర్డు ఉన్నా దాని పని అంతంత మాత్రమే. పీసీబీ చైర్మన్ పదవికి నిష్ణాతులు, విషయ ప&zw
Read More












