వెలుగు ఓపెన్ పేజ్

పేదలకు కొండంత అండ.. ఇవాళ (అక్టోబర్ 05) కాకా 96వ జయంతి

కేంద్ర మంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల కోసం  జీవితాంతం పనిచేసిన మహోన్నత నేత వెంకటస్వామి (కాకా). ఆయన జయంతి సం

Read More

జనం మనిషి కాకా వెంకటస్వామి.. ఇవాళ (అక్టోబర్ 05) 96వ జయంతి

కాకా వెంకటస్వామి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌‌లోనే సీనియర్ మోస్ట్ రెస్పెక్టెడ్ లీడర్. ఆయన బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి.. అంత పెద్దగా

Read More

పవర్ డిస్కంలు- ప్రగతికి వారధులు

ఒక దేశ అభివృద్ధికి సూచిక, ప్రగతికి కొలమానం తలసరి విద్యుత్ వినియోగం అనే విషయం అందరికీ తెలిసిందే. విద్యుత్ సంస్కరణలు అమల్లోకి వచ్చి దాదాపు మూడు దశాబ్దాల

Read More

ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ సంకటం

నాణ్యమైన విద్య అందించడం ఉపాధ్యాయుల బోధన  నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది.  మంచి నైపుణ్యాలు ఉన్న ప్రతిభగల ఉపాధ్యాయుల బోధనలో  మెరికలలాంటి విద

Read More

బనకచర్ల ఎత్తిపోతల పథకం..భారీ ప్రణాళికలు ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ అప్పట్లో భారీ ప్రాజెక్ట్.  ఆ తరువాత ప్రకటించిన కొత్త భారీ ప్రాజెక్ట్ బనకచర్ల ఎత్తిపోతల పథకం. దశాబ్దాల న

Read More

భారత సమాజానికి దిక్సూచి గాంధీ... చరిత్రలో మహాత్ముని స్థానం అజరామరం..

భారత చరిత్రలో  మహాత్మా గాంధీ స్థానం అజరామరం.  ఆయన కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాదు, సమాజాన్ని లోతైన మూలాల నుంచి మార్చడానికి కృషి చేసిన మహనీయ

Read More

ఆర్ఎస్ఎస్ నూరేండ్ల పండుగ

1897 సంవత్సరానికి విక్టోరియా మహారాణి సింహాసనం అధిష్టించి 60 ఏండ్లు నిండాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని.. బ్రిటిష్ వాళ్ళు తమ చెప్పుచేతల్లో ఉన్న బాని

Read More

గ్రామీణ బ్యాంకులకు 50 ఏండ్లు..

అక్టోబర్ 2 నాటికి దేశంలో గ్రామీణ బ్యాంకులు అర్ధశతాబ్ది పూర్తిచేసుకుంటున్నాయి.  గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్మా గాంధీ జయంతి రోజున మన ద

Read More

మానవ అభివృద్ధిలేని ఆర్థికవృద్ధి ఎందుకు?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కాలంలో వివిధ దేశాల పర్యటనలో భాగంగా మాట్లాడుతూ..భారతదేశం ప్రపంచంలో నాలుగో ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా మారుతున్నదని చ

Read More

లెటర్ టు ఎడిటర్ హాస్టళ్ల వెతలు!

రాష్ట్ర ప్రభుత్వం బుర్ర వెంకటేశం ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల కమిటీ చేసిన ప్రతిపాదనలలో కేవలం మెనూ చార్జీలు పెంచడం మాత్రమే కాదు,  గ్రీన్ ఛానల్ ద్వార

Read More

అసమానతల భారతం!

2026  మార్చి కల్లా ఈ దేశం నుంచి మావోయిస్టులను  నిర్మూలించడం కేంద్రంలోని మోదీ సర్కారుకు అసాధ్యమేమీ కాకపోవచ్చు! కానీ 58 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంల

Read More

సత్యశోధనతోనే సమానత్వ విప్లవం

(1873 సెప్టెంబర్ లో  సత్యశోధక్ సమాజ్ స్థాపన జరిగిన సందర్శంగా.. ) భారతదేశ చరిత్రలో ఆధునిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే. దేశంలో సామాజిక సమా

Read More

ప్రపంచ పర్యాటక కేంద్రంగా తెలంగాణ

2025 –30 నూతన పర్యాటక విధానం ద్వారా మన రాష్ట్రంలో పర్యాటక రంగంలో రూ. 15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ లక్ష్యాలను స

Read More