వెలుగు ఓపెన్ పేజ్
గ్రామ పరిపాలనా అధికారులు పల్లెలకు భూ రక్షకులు!
భూ సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వం ధరణి అనే వ్యవస్థను తీసుకువచ్చింది. దీంతో నేరుగా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయంటూ చెప్పుకొచ్చి .. గ్రామీణ స్థాయి
Read Moreప్రవాసీలపై జాతి వివక్షను కట్టడి చేయాలి
ప్రపంచీకరణ మూలంగా యావత్ ప్రపంచం ఒక కుగ్రామంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో కొన్ని దేశాల్లో జాతి వివక్ష, జాతి అహంకారం వంటి సమస్
Read Moreవైద్యసేవలపై జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం ప్రజలకు చేరేనా!
2017-–18 నుంచి అమలుచేస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పేద, మధ్య తరగతి ప్రజలను దోపిడీ చేసిందని ఆందోళనపడుతున్న దశలో &nbs
Read Moreప్రజాస్వామ్య విప్లవానికి కుల దళారీల అడ్డు
‘ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలచేత, ప్రజలకొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వం’ అని అబ్రహం లింకన్ నిర్వచించారు. ఆధునిక యుగాన్ని ప్రజాస్వామ్య యుగంగ
Read Moreబీజేపీ పాలకులారా సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తే చరిత్ర క్షమించదు
తెలంగాణలో నిజాం పరిపాలన పూర్తిగా రాచరిక పద్ధతిలో జరిగేది. ఆ రోజుల్లో తెలంగాణ సంస్థానం అంటే 8 జిల్లాలు తెలంగాణ, ఐదు జిల్లాలుమహారాష్ట్ర, మూడు జిల్లాలు క
Read Moreజీఎస్టీ 2.0తోనూ చేనేతకు తగ్గని భారం!
జీఎస్టీ సంస్కరణలు భావితరానికి మేలుచేసేవిధంగా ఉంటాయని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన కొత్త రేట్లతో చేనేత రంగాన్ని పెనంలో నుంచి పొ
Read Moreసెప్టెంబర్ 13 పొన్నం సత్తయ్య వర్ధంతి.. భూమిపుత్రుడు సత్తయ్య
పొన్నం సత్తయ్య నేడొక స్ఫురణ. విలువల జీవనానికి ప్రేరణ. సమష్టి జీవన విధానానికి ప్రతీక. ఎదిగినకొద్దీ ఒదిగుండే తత్వానికి సందేశం. ఆయన పేరిట నెలకొల్పి
Read Moreస్వయానా సీఎంయే విద్యామంత్రిగా... పరుగిడుతున్న ప్రభుత్వ విద్య
ప్రపంచంలో అన్నింటికన్నా ఏది ముఖ్యం అని అడిగితే... వచ్చే సమాధానం విద్య. ఆ తర్వాత స్థానాల్లో వైద్యం ఇతరత్రా అంశాలు నిలుస్తాయి. ఏ ప్రభుత్వమైన
Read Moreబలమైన ఆర్థిక వ్యవస్థలో బలహీనమైన రూపాయి?
అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న పరిణామాలతో దేశీయంగానే కాకుండా ప్రపంచ దేశాలలో సైతం భారత ఆర్థిక బలాబలాలపై ఆసక్తికరమైన పరిశీలన జరుగుతోంది. భారతదేశం
Read Moreబీఆర్ఎస్కు కవిత ఇక దూరమేనా? చిక్కుల్లో పార్టీ, కుటుంబం
ఇంటి గుట్టు రట్టు కావద్దంటారు. అది నాలుగు గోడల మధ్య ఉంటేనే ఆ ఇంటివాళ్లు బయట తలెత్తుకొని తిరగగలరు. ఈ మధ్య కేసీఆర్ కూతురు కవిత పత్రికలవారి ముందు మాట్లాడ
Read Moreనేపాల్ సంక్షోభానికి నాలుగు కోణాలు.. బలహీన ప్రజాస్వామ్యాలకు ఒక హెచ్చరిక
సాధారణంగా తన పొరుగున ఉన్న పెద్ద దేశాల నీడలో బయటి ప్రపంచానికి అంతగా కనిపించని నేపాల్ ఇటీవలి తిరుగుబాటుతో ప్రపంచదృష్టిని ఆకర్షించింది. వీధుల్లో వే
Read Moreసెప్టెంబరు 11.. ఈరోజున రెండు జరిగాయి.. ఒకటి అరుదైన ఘట్టం.. మరొకటి మునుపెన్నడూ చూడని ఘోరం
ఈ రోజు సెప్టెంబరు 11.. ఈ తేదీ మనకు రెండు విభిన్న చారిత్రక సంఘటనలను గుర్తుచేస్తోంది. మొదటిది.. షికాగోలో 1893నాటి స్వామి వివేకానంద ప్రసంగం. ‘సిస్ట
Read Moreతెలంగాణ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు.. పేదలు కోరిన సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాలి
సమాచార హక్కు చట్టం భారత పౌరులకు సమాచారం పొందే ప్రాథమిక హక్కును చట్టబద్ధం చేసింది. తద్వారా వారు ప్రభుత్వ పనితీరును సమీక్షించే అవకాశం కల్పిం
Read More












