దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని సమర్థించారు కాంగ్రెస్ నేత విజయశాంతి. ఎన్ కౌంటర్ పై నిజానిజాలు ఎలా ఉన్న.. ఘోరమైన నేరం చేసిన నలుగురికి తగిన శిక్ష పడిందనేది తన అభిప్రాయమన్నారు. ఒక మహిళగా పోలీస్ డిపార్ట్మెంట్ను, ముఖ్యమంత్రిని సమర్ధిస్తున్నానన్నారు. మానవత్వాన్ని మంటగలిపిన నలుగురి విషయంలో మానవ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్కౌంటర్లు జరగడానికి ఆస్కారం లేని విధంగా మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
మహిళగా పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ ను సమర్థిస్తున్నాను
- తెలంగాణం
- December 7, 2019
లేటెస్ట్
- ఇండియా కూటమి గెలిస్తే.. జైలునుంచి తెల్లారే బయటికొస్తా: కేజ్రీవాల్
- ముగ్గురు పోలీస్ కమిషనర్ల మానిటరింగ్.. హైదరాబాద్ లో ప్రశాంతంగా పోలింగ్
- నేతన్నలకు ఉపయోగపడని ఆధునిక టెక్నాలజీ
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను నిలదీసిన కేంద్ర మంత్రి అమిత్ షా
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- పీవోకేలో అదే టెన్షన్
- రోడ్డు పక్కన టిఫిన్ తింటుండగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
- గుర్రం మీదొచ్చి ఓటేసిండు
- 21 రోజుల తర్వాత ఎన్నికల రిజల్ట్స్.. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న అభ్యర్థులు
- ఓఎన్డీసీలో హీరో ప్రొడక్టులు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!