అధికారులను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు

అధికారులను  చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలంలోని ఢీ కొత్తూరు బీట్ పరిధిలో చింతగుప్ప గ్రామంలో ఉద్రికత్త నెలకొంది. ఫారెస్ట్ భూమికి సంబంధించిన ట్రెంచ్ కొట్టడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారుల్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ భూముల్లోకి మీరేందుకు వచ్చారని ఎదురు తిరిగారు. ఫారెస్ట్ అధికారిని అడ్డుకొని చెట్టుకు కట్టేశారు గ్రామస్థులు.తమ భూముల జోలికి రావొద్దని హెచ్చరించారు.