మెల్బోర్న్: ఇండియాతో టెస్టు సిరీస్కు ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఆ జట్టు లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక సూచన చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అతిగా కవ్విస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అపొనెంట్ ప్లేయర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడే విరాట్ను స్లెడ్జింగ్ చేసే విషయంలో కాస్త బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలన్నాడు. ఈ విషయంలో ఏదైనా తేడా జరిగితే అతను ప్రత్యర్థి ప్లేయర్లపై ఏ మాత్రం జాలి చూపకుండా చెలరేగి పోతాడని చెప్పాడు. అయితే, తన పని విషయంలో కోహ్లీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడని ఫించ్ అన్నాడు. ‘కోహ్లీలో చాలా మార్పు కనిపిస్తోంది. ఫీల్డ్లో అతనిప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంటూ గేమ్ టెంపోను అర్థం చేసుకుంటున్నాడు. అపోజిట్ టీమ్ను దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గట్టు చాలా ప్లానింగ్ చేస్తాడు. అలాగే, తాను కూడా బాగా ప్రిపేర్ అవుతాడు. అలాగే, తన టీమ్పై అతనికి నమ్మకం ఎక్కువ’ అని ఫించ్ చెప్పుకొచ్చాడు.
కోహ్లీని రెచ్చగొడితే డేంజర్
- ఆట
- December 15, 2020
లేటెస్ట్
- గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ : ధర్మపురి అర్వింద్
- Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
- మోదీ మహిళా పక్షపాతి : బండి సంజయ్
- రాజ్యాంగాన్ని మార్చే కుట్ర : ఆకునూరి మురళి
- పదేళ్లు కేసీఆర్ మోసం చేసిండు..ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది : ఎంపీ ధర్మపురి అర్వింద్
- సిరిసిల్లలో కేటీఆర్ను ప్రశ్నించిన మహిళ రైతు
- ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి : మనోజ్ కుమార్ మాణిక్ రావు
- ఫోన్ ట్యాపింగ్ పైసలతో లీడర్లను కొంటున్నరు : సంగప్ప, పెద్దిరెడ్డి
- మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి ఆరాటం
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు