ప్రపంచంలోనే టాప్ ఫైవ్ కంట్రీలో భారత్ ఉందని బీజేపీ జాతీయ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. మూడు ట్రిలియన్ ఎకానమీతో భారత్ ఉందని చెప్పారు. యూకే లాంటి దేశాలను కూడా భారత్ ఓవర్ టేక్ చేసిందన్నారు. ఇవాళ సుశీల్ కుమార్ మోడీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. బడ్జెట్ లోని ప్రధాన అంశాలపై ఆయా రాష్ట్రాల్లో కేంద్రమంత్రి లేదా ఆ రాష్ట్ర సీనియర్ నాయకులు మీడియా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. రైల్వే బడ్జెట్ లో కూడా ఏ రాష్ట్రాలకు ఎన్ని నిధులు కేటాయించిందో వివరిస్తామన్నారు. త్వరలోనే ఎవరు ఏ రాష్ట్రాలకు వెళ్లాలో కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
యూకే లాంటి దేశాలను భారత్ ఓవర్ టేక్ చేసింది : వివేక్ వెంకటస్వామి
- తెలంగాణం
- January 31, 2023
లేటెస్ట్
- అఖండ ప్రతిభావంతుడు తాతినేని రామారావు
- పైపైకి పసిడి రేటు.. తులం రూ.74వేలకు దాటి
- ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు
- ప్రజా అధికారం కోసం సమాజ్ వాది పోరాటం
- ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!.. ఇస్ఫహాన్ సిటీపై డ్రోన్లను కూల్చేసిన ఇరాన్
- తేదీ ముంచుకొస్తున్నా...తేలని ప్రజా ఎజెండా!
- బీఆర్ఎస్కు దూరమైన ఐసీడీఎంఎస్ పదవి
- మానుకోట కాంగ్రెస్ కంచుకోట
- గాలివాన బీభత్సం.. భారీగా పంటనష్టం
- కార్మికులు ఎటువైపో..? .. ఎంపీ ఎన్నికల్లో ఇండస్ట్రియల్ ఓటర్లే అధికం
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి