100 రోజుల్లోనే ముగ్గురు డీజీపీలను మార్చిన పంజాబ్

100 రోజుల్లోనే ముగ్గురు డీజీపీలను మార్చిన పంజాబ్

వంద రోజుల్లోనే పంజాబ్ లో ముగ్గురు డీజీపీలు మారారు. కొత్త డీజీపీగా 1987 బ్యాచ్ IPS వీరేష్ కుమార్ భవ్రా  ఛార్జ్ తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే కొద్ది ముందు వీరేష్ కుమార్ భావ్రా కొత్త డీజీపీగా అపాయింట్ అయ్యారు. అలాగే పంజాబ్ లో ఏడుగురు IPSలను ట్రాన్స్ ఫర్ చేసింది ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ IGగా ఉన్న నౌనిహాల్ సింగ్ ను జలంధర్ కమిషనర్ గా పంపారు. హ్యూమన్ రైట్స్ IG గా ఉన్న అరుణ్ కుమార్ మిట్టల్ ను రూప్ నగర్ రేంజ్ ఐజీగా నియమించారు.