వచ్చే ఎన్నికలకు ఉమ్మడి వ్యూహం కావాలి : నితీశ్ కుమార్

వచ్చే ఎన్నికలకు ఉమ్మడి వ్యూహం కావాలి :   నితీశ్ కుమార్

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా: జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ సోమవారం భేటీ ఆయ్యారు. రాష్ట్ర సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన సమావేశంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఆచరణీయమైన సంకీర్ణాన్ని ఎలా ఏర్పాటు చేయాలనే దానిపై ఇరుపక్షాలు చర్చించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సమావేశం తర్వాత ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడుతూ.. 2024లో జరిగే లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలకు ప్రతిపక్షాలు కలిసి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘చాలా సానుకూలంగా చర్చలు జరిగాయి. ప్రతిపక్షాలు భేటీ కావాలి. ఉమ్మడి వ్యూహరచన చేయాలి” అని అన్నారు. అధికారంలో ఉన్న వాళ్లు దేశ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని.. సొంత ప్రకటనల గురించే వారికి ఆసక్తి అని విమర్శించారు.

బీజేపీ జీరో కావాలి..
.
‘‘నితీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక విజ్ఞప్తి చేశాను. జయప్రకాశ్ ఉద్యమం బీహార్ నుంచే మొదలైంది. బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పార్టీ మీటింగ్ పెడితే..  తర్వాత మనం ఎక్కడికెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకోవచ్చు. అయితే అంతకుముందే ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయనే సందేశాన్ని మనమంతా ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీజేపీ జీరో కావాలి. మీడియా సపోర్ట్, అబద్ధాలతో వాళ్లు పెద్ద హీరోలయ్యారు” అని మమత చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత విషయంలో కాంగ్రెస్ పార్టీ పాలుపంచుకోవడం గురించి ప్రశ్నించగా.. అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అవుతాయని మమత అన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో మహాకూటమి ఏర్పాటు విషయంలో ఎలాంటి ఇగో గొడవలు లేవని చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలు.. ప్రజలు వర్సెస్ బీజేపీ అన్నట్లు ఉంటాయన్నారు. భావసారూప్య పార్టీలన్నీ కలిసి ముందుకు సాగే విషయంలో తనకు అభ్యంతరం లేదని తాను ఇంతకుముందు కూడా చెప్పానన్నారు.  

వృథా ప్రయాస: బీజేపీ ఎద్దేవా

నితీశ్, మమత భేటీ వృథా ప్రయాస అని బీజేపీ ఎద్దేవా చేసింది.  ‘‘2014, 2019లోనూ ఇలాంటివి చూశాం. వాటి ఫలితాలు మన ఎదుటే ఉన్నాయి. ఈ దేశ ప్రజలు బీజేపీని, మోడీని విశ్వసిస్తున్నారు. అస్థిరమైన, అవకాశవాద కూటమి జనం ఓటేయ్యరు ” అని బీజేపీ అధికార ప్రతినిధి సామిక్ భట్టాచార్య అన్నారు. అఖిలేశ్​ ను కలిసిన నితీశ్, తేజస్వీ.. కోల్​కతాలో మమతతో భేటీ తర్వాత నితీశ్, తేజస్వీ లక్నో చేరుకున్నారు. ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్​తో భేటీ అయ్యారు. వారికి పుష్పగుచ్ఛాలతో అఖిలేశ్​ స్వాగతం పలికారు. అనంతరం 2024 లోక్‌‌‌‌సభ ఎన్నికలకు ప్రతిపక్షాల ఐక్యత  ఆవశ్యకతపై వారు చర్చించారు.