‘పాలమూరు’కు జాతీయ హోదా ఏమైంది? : మేడె రాజీవ్ ​సాగర్​

‘పాలమూరు’కు జాతీయ హోదా ఏమైంది? : మేడె రాజీవ్ ​సాగర్​

హైదరాబాద్, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రక టించిన హామీ ఏమైందని ప్రధాని మోదీని తెలంగాణ ఫుడ్స్ ​చైర్మన్ ​మేడె రాజీవ్ ​సాగర్​ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో గెలవగానే జాతీయ హోదా అంశాన్ని మోదీ మర్చిపోయారని ఒక ప్రకటనలో  తెలిపారు.

మహబూబ్​నగర్​కు ఎగువన కర్నాటకలోని అప్పర్​ భద్రకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. పాల మూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు.