కావాల్సింది డబుల్ ఇంపాక్ట్ పాలన.. డబుల్ ఇంజన్లు కాదు

కావాల్సింది డబుల్ ఇంపాక్ట్ పాలన.. డబుల్ ఇంజన్లు కాదు

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. భారతదేశ జనాభాలో  2.5 శాతంగా ఉన్న తెలంగాణ..దేశ జీడీపీలో 5 శాతం సహకరిస్తుందన్నారు. ఇది అక్టోబర్ 2021 రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారమే చెబుతున్నాని చెప్పారు. దేశానికి కావాల్సింది డబుల్ ఇంపాక్ట్ పాలన అని..పనికిరాని డబుల్ ఇంజన్లు కాదని కమలనాథులకు కేటీఆర్ సెటైర్లు వేశారు.