నిజామాబాద్ క్రైం, వెలుగు: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో గుర్తుతెలియని వ్యక్తి మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మూడ్రోజుల కిందట లభించిన డెడ్ బాడీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి జిల్లా కేంద్రంలోని సూర్యనగర్ కు చెందిన జె. నారాయణ గా గుర్తించారు. నారాయణను ఆయన సొంతింట్లోనే చంపేసి, డెడ్ బాడీని సంచిలో పెట్టి.. ఇద్దరు వ్యక్తులు బైక్ మీద తీసుకెళ్లి మంచిప్ప ఊరి బయట పడేసినట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో తేలింది. మర్డర్ అయిన మరుసటి రోజు నుంచే మృతుడి భార్య కనిపించకపోవడంతో ఇందులో ఆమె ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానిస్తూ పోలీసులు దర్యాప్తు చేశారు. నారాయణ మర్డర్ కేసులో అతని భార్యతో పాటు మరో ముగ్గురు ప్రమేయం ఉన్నట్లుగా తేల్చారు.
ప్రియుడి కోసం భర్తను చంపింది!
- తెలంగాణం
- October 30, 2020
లేటెస్ట్
- సస్పెండెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
- సీఎం జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..
- కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుండు.. మంత్రి ఉత్తమ్ కౌంటర్
- V6 DIGITAL 24.04.2024 AFTERNOON EDITION
- తెలంగాణ భవన్లో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం
- గన్ మిస్ ఫైర్.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
- Love Me Release Date: బేబీ వైష్ణవి చైతన్య లవ్ మీ విడుదల వాయిదా..కొత్త రిలీజ్ డేట్ ఇదే
- వామ్మో కుక్కలు : ప్రతి రోజూ 70 కుక్క దాడులు.. నెలలో ఇద్దరు మృతి
- సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరించిన హరీశ్ రావు
- ముంబాయి ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
Most Read News
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Weather Report: ఎండ మండుతోంది... సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు..
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా.. అయితే, ఇది గమనించండి..
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం