దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు

దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. లక్ష లోపే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 83వేల 876 కేసులు నమోదయ్యాయి. అలాగే ఒక లక్షా 99వేల 54మంది కరోనా నుంచి కోలుకున్నారు. 895మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 11లక్షల 8వేల 938 యాక్టివ్ కేసులుండగా 5లక్షల 2వేల 938మంది కరోనా కారణంగా మృతి చెందారు. డైలీ పాజిటివిటీ రేటు 7.25శాతం నమోదయ్యింది. దేశంలో ఇప్పటి వరకు 169.63 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు.
 

మరిన్ని  వార్తల కోసం

యూపీలో పవర్​లోకి వస్తే.. సీఎంగా మళ్లీ యోగి

ఇయ్యాల్టి నుంచి ఆఫీసులకు అందరూ రావాలె