
మెహిదీపట్నం/సికింద్రాబాద్, వెలుగు: ట్రాఫిక్పెరగడానికి రాంగ్డ్రైవింగ్ కారణమవుతోందని సౌత్వెస్ట్ జోన్ ట్రాఫిక్ డీసీపీ ఆర్.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం లంగర్ హౌస్, టోలిచౌకి, ఆసిఫ్ నగర్, గోషామహల్ ప్రాంతాల్లో స్పెషల్డ్రైవ్చేపట్టి, రాంగ్రూట్లో ప్రయాణిస్తున్న 250 వాహనదారులను పట్టుకున్నారు. వారికి గుడిమల్కాపూర్ రూపు గార్డెన్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే ట్రాఫిక్రూల్స్బ్రేక్చేస్తున్న వాహనదారులకు బుధవారం బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ఇనిస్టిట్యూట్ లో కౌన్సిలింగ్ఇచ్చారు.