న్యూఢిల్లీ: రాముడి జన్మ స్థలమైన ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యను, సీత పుట్టిన బిహార్లోని సీతామఢిని కలిపేలా కొత్త రోడ్ నిర్మాణం కానుంది. ఈ విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. హిస్టారికల్గా, మైథలాజీపరంగా హిందువులకు చాలా ప్రాముఖ్యమైన ఈ రెండు నగరాలను కలిపే రూట్ను రామ్-జానకి మార్గ్గా పిలవనున్నట్లు బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యోగి తెలిపారు. రామ మందిర నిర్మాణం మొదలైన సందర్భంగా బిహారీలకు ఆదిత్యనాథ్ శుభాకాంక్షలు చెప్పారు. కొత్త రూట్ ద్వారా 5 నుంచి 6 గంటల్లో అయోధ్య నుంచి సీతామఢికి చేరుకోవచ్చన్నారు.
అయోధ్య టూ సీతామఢి కొత్త రూట్.. 5 గంటల్లో చేరుకోవచ్చు
- దేశం
- November 2, 2020
లేటెస్ట్
- కుల గణనను వ్యతిరేకిస్తున్నమోదీని మూడోసారి ప్రధాని కానివ్వద్దు :ఆకునూరు మురళి
- కాంగ్రెస్ సర్కారు కొసముట్టది .. అత్యాశకు పోయి ప్రజలు ఓటేసిన్రు: కేసీఆర్
- కేబుల్బ్రిడ్జిపై రూల్స్ మాకు కాదు.. వివాదంలో ముగ్గురు ఇన్ స్పెక్టర్లు
- ఆశలు రేకెత్తిస్తున్న కాంగ్రెస్ మేనిఫెస్టో
- ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి
- కాంగ్రెస్లో చేరిన కొడంగల్ బీఆర్ఎస్ నేతలు
- చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు .. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తది : సీఎం రేవంత్ రెడ్డి
- ఈత కొడుతూ కానిస్టేబుల్ మృతి
- బీజేపీ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదం: ప్రొఫెసర్ కోదండరామ్
- కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తం : రాహుల్గాంధీ
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..