ప్రశాంత్ కిషోర్ కు జగన్ కంగ్రాట్స్

ప్రశాంత్ కిషోర్ కు జగన్ కంగ్రాట్స్

ఏపీలో ఎన్నికలు ముగియడంతో.. వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ తో సమావేశం అయ్యారు పార్టీ అధినేత వైఎస్ జగన్. సోషల్ మీడియాతో పాటు… డిజిటల్ ప్లాట్ ఫాంపై వైసీపీని గ్రౌండ్ లెవల్ లోకి తీసుకెళ్లారంటూ ప్రశాంత్ కిశోర్ టీమ్ ను జగన్ అభినందించారు. ప్రశాంత్ కిశోర్ టీమ్ తో చిట్ చాట్ చేసిన జగన్.. వైసీపీ సర్కార్ ఏర్పడబోతోందని.. దేశానికి ఆదర్శంగా నిలిచే పాలన అందించబోతున్నామని అన్నారు. కాబోయే సీఎం జగన్ అంటూ కంగ్రాట్స్ చెప్పారు ప్రశాంత్ కిషోర్.