పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా : షర్మిల

పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా : షర్మిల
  • వైఎస్సార్​విగ్రహావిష్కరణలో షర్మిల

ఖమ్మం: అతి త్వరలోనే ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభిస్తానని వైఎస్సార్​టీపీ చీఫ్​షర్మిల అన్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డకు అడ్డా. అతి త్వరలోనే ప్రజా ప్రస్థానం పాదయాత్రను మళ్లీ ప్రారంభవుతుంది. వైఎస్సార్ పాలన ప్రతి గడపకు చేరుస్త’ అని షర్మిల తెలిపారు.