మహిళను వరించిన నోబెల్ శాంతి బహుమతి

మహిళను వరించిన నోబెల్ శాంతి బహుమతి

2023 నోబెల్ శాంతి బహుమతి ఓ మహిళను వరించింది. 2023 నోబెల్ శాంతి బహుమతి నర్గేస్ మొహమ్మదీకి దక్కింది. ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛను ప్రోత్సహించడానికి  పోరాటానికి నర్గేస్ మొహమ్మదీకి ఈ అవార్డు లభించింది.