హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆందోళన వ్యక్తం చేశారు. పదేండ్లలో రోడ్డు ప్రమాదాల బారిన పడి 75 వేల మంది చనిపోయారని, 3 లక్షల మందికిపైగా గాయపడ్డారని పేర్కొ న్నారు. అయినా బంగారు తెలంగాణలో గత ప్రభుత్వం ఆ సమస్యను సీరియస్గా తీసుకోలేదని పేర్కొంటూ ఆదివారం ట్వీట్ చేశారు. రోడ్ సేఫ్టీకి పనిష్మెంట్ పోస్టింగ్గా మొక్కుబడిగా డీజీపీని నియమించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఆ శాఖలో ఒక డీజీపీ, ఇద్దరు పీఏలు, ఒక అటెండర్ తప్ప ఇంకెవరూ ఉండరన్నారు. కనీసం కొత్త ప్రభుత్వమైనా రోడ్ సేఫ్టీకి పూర్తి స్థాయి శాఖను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నెలకు ఒకసారైనా సీఎం రివ్యూ చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించి వేల మంది ప్రాణాలను కాపాడాలని కోరారు.
తెలంగాణలో పదేండ్లలో 75 వేల మంది మృతి : ఆకునూరి మురళి
- హైదరాబాద్
- December 25, 2023
లేటెస్ట్
- LSG vs KKR: లక్నో సమిష్టి విఫలం.. హ్యాట్రిక్ కొట్టిన కోల్కతా
- మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు
- ఎంతకు తెగించార్రా?: అటాక్ను తిప్పికొట్టిన బిజినెస్ మ్యాన్
- మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి
- Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు.. పవన్ కళ్యాణ్
- LSG vs KKR: నరైన్ సిక్సర్ల సునామీ.. లక్నో బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువ
- Chitram Chudara Official OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..వివరాలివే
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- అయోధ్యలో మోదీ రోడ్ షో
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?