హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈనెల 27న సమావేశం జరపనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనివార్య కారణాల వల్ల 27న జరగాల్సిన సమావేశాన్ని సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు కేఆర్ఎంబీ ప్రకటించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించింది. వచ్చేనెల 1వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ జలసౌధలో ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది.
కృష్ణాబోర్డు సమావేశం సెప్టెంబర్ 1కి వాయిదా
- Telugu States
- August 24, 2021
లేటెస్ట్
- Rajinikanth Coolie: ఇదికదా సూపర్ స్టార్ రేంజ్ అంటే.. కూలీ కోసం టాప్ రెమ్యునరేషన్
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- కోళ్ళకూ భావోద్వేగాలుంటాయి.. మూడ్ను బట్టి ముఖం రంగు మారుస్తాయి
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- SRH vs RCB: RCBతో హై వోల్టేజ్ మ్యాచ్.. మార్కరం స్థానంలో విధ్వంసకర హిట్టర్
- ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
- ఏపీ, తెలంగాణాలో ముగిసిన నామినేషన్ల పర్వం..
- V6 DIGITAL 25.04.2024 AFTERNOON EDITION
- Nagarjuna In Kubera: కుబేర మూవీ నుండి క్రేజీ న్యూస్.. ఆరేళ్ళ తర్వాత ఆపాత్రలో నాగార్జున
- కాళేశ్వరం విచారణకు అవసరమైతే కేసీఆర్ను పిలుస్తాం: జస్టిస్ చంద్రఘోష్
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు