
మహబూబబాద్ జిల్లా: మల్యాల చెరువులో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో విషం కలిపారు. దీంతో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోయాయి. సూమారు 5 టన్నుల చేపలు చనిపోయయ్యాన్నారు మత్స్యకారులు. 5 లక్షల పైనే నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.