హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,280 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. వైరస్ తో 15 మంది చనిపోయారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వైరస్ బారినపడిన వారిలో 2,261 మంది కోలుకున్నారని.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,03,369కి పెరిగాయని చెప్పింది. ఇవాళ్టి వరకు మొత్తం 5,78,748 మంది కోలుకొని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జి అయ్యారని.. ఇంకా 21,137 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ప్రస్తుతం మొత్తం మరణాలు 3,484కు చేరాయని.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 91,621 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో తెలిపింది.
తెలంగాణలో 1,280 కేసులు.. 15 మంది మృతి
- తెలంగాణం
- June 14, 2021
లేటెస్ట్
- ఎలక్టోరల్ బాండ్లతో పారదర్శకత : లక్ష్మణ్
- ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో హడావుడిగా తనిఖీలు
- ఇజ్రాయిల్ దాడిపై క్లారిటీ ఇచ్చిన ఇరాన్: ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ వల్లే పేలుడు
- గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సస్పెండ్
- పీసీసీ లీగల్ సెల్ చైర్మన్గా అశోక్ గౌడ్ బాధ్యతలు
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నరు: బండి సంజయ్
- ఇద్దరు సీసీఎస్ సీఐల సస్పెన్షన్
- అప్పా జంక్షన్ దగ్గర.. రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు
- చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
- హెరాయిన్, డ్రగ్స్ సప్లై ముఠా అరెస్ట్
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- Weather Alert : వర్షాలు పడ్డాయని కూల్ అయ్యారా.. వచ్చే 4 రోజులు మాడు పగిలిపోయిద్ది..