అబుజా: సెంట్రల్ నైజీరియాలోని ఓ ఇస్లామిక్స్కూల్నుంచి 136 మంది పిల్లలను టెర్రరిస్టులు ఎత్తుకెళ్లారు. వారం క్రితమే ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వివరాలు బయటికొచ్చాయి. సోమవారం ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం.. టెజినా సిటీలోని స్కూల్పై టెర్రరిస్టులు దాడి చేశారని తెలిపింది. అయితే ఎంతమంది పిల్లలను కిడ్నాప్ చేశారనేది వెల్లడించలేదు. నైజీరియాలోని కొన్ని ప్రాంతాల్లో టెర్రరిస్టులు గ్రామాలపై దాడులు చేసి సంపదను దోచుకెళ్తుంటారు. అలాగే ప్రజలను బందీలుగా తీసుకెళ్తుంటారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 700 మందికి పైగా పిల్లలు, విద్యార్థులను టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారు. వీరిని రిలీజ్ చేసేందుకు ప్రభుత్వాన్ని డబ్బు డిమాండ్ చేస్తుంటారు. ‘టెజినాలోని ఇస్లామిక్ స్కూల్ నుంచి 136 మంది పిల్లలను టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారు’ అని స్థానిక ప్రభుత్వం బుధవారం రాత్రి ప్రకటించింది. కిడ్నాప్ చేసిన వారిలో 11 మంది నడవలేని చిన్న పిల్లలను టెర్రరిస్టులు రిలీజ్ చేశారని అధికార0-ప్పారు.
నైజీరియాలో 136 మంది స్కూల్ పిల్లల కిడ్నాప్
- విదేశం
- June 4, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? : సీఎం రేవంత్ రెడ్డి
- రేవంత్ రెడ్డి Vs హరీష్ రావు | జహీరాబాద్ కాంగ్రెస్ సమావేశం | రెండో దశ పోలింగ్ | V6 తీన్మార్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం