హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం ఊపందుకుంది. తొలిరోజు 119 నియోజకవర్గాల్లో 100 నామినేషన్లు దాఖలు కాగా .. 2వ రోజైన శనివారం 140 మంది నామినేషన్లు వేశారు. ఈ మేరకు సీఈవో కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు తీసుకోరు. ఒకవైపు పార్టీల బీ-ఫామ్ లు అందుకున్న అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండగా.. మరోవైపు సీట్లు దక్కని ఆశావహులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.
తెలంగాణలో రెండో రోజు 140 నామినేషన్లు
- హైదరాబాద్
- November 5, 2023
లేటెస్ట్
- ఓయూలో విద్యార్థుల ఆందోళన
- తెలంగాణను తెల్లగా చేసిన నన్ను తిట్టుడు న్యాయమా : కేసీఆర్
- తనకంటే ముందే పెండ్లి చేసుకున్నాడని.. ఇల్లు తగలబెట్టిన అన్న
- టగ్ ఆఫ్ వార్ టోర్నమెంట్లో..కాకా అంబేద్కర్ కాలేజీకి గోల్డ్ మెడల్
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు బీజేపీనే వ్యతిరేకం
- నేను పాలిటిక్స్లోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది: రాబర్ట్ వాద్రా
- ప్రధాని పదవి గౌరవాన్ని దెబ్బ తీస్తున్న మోదీ: కర్నాటక సీఎం
- ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టులో సవాలు చేయడం తప్పే: సాజద్ లోన్
- లంచం కేసులో ఏసీబీ కోర్టు వేసిన శిక్ష కరెక్టే: హైకోర్టు
- కంబోడియా కేంద్రంగా సైబర్ నేరాలు
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు