అయోధ్య: స్నానం చేద్దామని నదిలోకి వెళ్లి 15 మంది మునిగిపోయిన ఘటన ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో జరిగింది. అయోధ్యను సందర్శించడానికి వచ్చిన ఓ కుటుంబీకులు స్నానం చేయడానికి సరయూ నది, గుప్తర్ ఘాట్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వారిలో కొందరు స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహ వేగం పెరగడంతో వారు కొట్టుకుపోయారు. దీన్ని గమనించిన మిగిలిన కుటుంబీకులు వారికి సాయం చేసేందుకు యత్నించగా.. వారూ నీట మునిగారు. మొత్తంగా ఒకే కుటుంబానికి చెందిన 15 మంది నీట మునిగారని.. వీరిలో 9 మందిని రక్షించామని పోలీసులు తెలిపారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, దీంతో వారిని లోకల్ ఆస్పత్రిలో చేర్చామన్నారు. మరో ఆరుగురి కోసం గజ ఈతగాళ్లు వెతుకుతున్నారని చెప్పారు. నీటిలో మునిగిన ఆ కుటుంబీకులు ఆగ్రాకు చెందిన వారని తెలిసింది.
అయోధ్య: సరయూ నదిలో 15 మంది గల్లంతు
- దేశం
- July 9, 2021
లేటెస్ట్
- SRH vs MI: ముంబై కెప్టెన్గా రోహిత్.. హార్దిక్ను ఏమన్నాడంటే..?
- Yash-Kareena Kapoor: పాన్ ఇండియా స్టార్ యశ్కి..బ్యూటీ కరీనా సిస్టర్ పాత్రలోనా!
- Tripti Dimri: యానిమల్ పాత్ర అంత ఫేమస్ అవడానికి కారణం చెప్పిన గ్లామర్ బ్యూటీ
- V6 DIGITAL 28.03.2024 AFTERNOON EDITON
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్
- ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..!
- జగన్ సభ వద్ద భూమా అఖిలప్రియ అరెస్ట్
- అవును నిజమే : తొమ్మిది నిమ్మకాయలు.. రూ. 2 లక్షల 30 వేలు
- బీఆర్ఎస్ పాలనలో ల్యాండ్ కబ్జాలు, ఇసుక దందాలు : గడ్డం వంశీకృష్ణ
Most Read News
- Ram Charan Birthday: రామ్ చరణ్కు లావణ్య బర్త్డే విషెష్.. బావగారు అనండి!
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- వామ్మో.. సూపర్ ట్రిక్.. రోలింగ్ పిన్ లేకుండా పూరీ ..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- 20యేళ్ల కుర్రోళ్లు నెలకు రూ.1 లక్ష సంపాదిస్తున్నారు..ఎట్లంటే
- ఫోన్ ట్యాపింగ్ చేసిండొచ్చు.. ఇదేమైనా అంతర్జాతీయ కుంభకోణమా : కేటీఆర్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
- ఈడీ కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం
- ఓరి దేవుడా.. ఆవుకు రూ.40 కోట్లా.. రికార్డ్ సృష్టించిన నెల్లూర్ జాతి ఆవు