ఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 8 నగరాలకు సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద రూ.160.97 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది. అందులో తెలంగాణకు అందించిన నిర్భయ ఫండ్ను 11 రకాల ప్రాజెక్టులకు వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మహిళలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాల నివారణ ప్రాజెక్టులో భాగంగా 1,440 మందికి కేంద్ర హోంశాఖ ట్రైనింగ్ ఇచ్చిందని తెలిపారు. గత మూడేండ్లలో నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ (ఎన్పీసీబీవీఐ) స్కీం ఇంప్లిమెంటేషన్ కోసం తెలంగాణకు రూ.48.76 కోట్లు విడుదల చేసినట్లు మరో కేంద్ర మంత్రి ఎస్పీ. సింగ్ బాఘేల్ సమాధానం ఇచ్చారు. గత ఐదేండ్లలో తెలంగాణలో 79 మంది నోటరీలను నియమించామని కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ ఇంకో ప్రశ్నకు బదులిచ్చారు.
సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద 160 కోట్లు ఇచ్చినం.. లోక్ సభలో కేంద్రం వెల్లడి
- హైదరాబాద్
- July 29, 2023
లేటెస్ట్
- అవాక్కయ్యారా : పాత నట్లు, బోల్టులు అమ్మితే రూ.7 కోట్లు వచ్చాయి..!
- బులియన్ మార్కెట్లో మహాసంక్షోభం.. వార్నింగ్ బెల్ మోగింది..
- ఓట్ల కోసం సొంతూరికి.. కేపీహెచ్బీలో ఫుల్ రష్
- MI vs KKR: ఆగిన వర్షం.. 16 ఓవర్ల చొప్పున మ్యాచ్
- ఐకాన్ స్టార్కు షాకిచ్చిన ఏపీ పోలీసులు.. కేసు నమోదు
- జయహో భారత్ : పాకిస్తాన్ లో వడా పావ్ అమ్ముతున్న ఇండియన్ ఫ్యామిలీ
- ఓటర్లకు శుభవార్త: వైజాగ్ మీదుగా స్పెషల్ రైళ్లు..
- IT Layoffs : మే నెల 9 రోజుల్లో.. 2 వేల మందిని పీకేశాయి..!
- పెళ్లాం ఫొటో కాదు కదా..! : కూరగాయల షాపు దగ్గర దిష్టిబొమ్మలా మహిళ ఫొటో
- Video Viral: చార్థామ్ యాత్రలో భక్తుల రద్దీ.. యమునోత్రి దగ్గర కొండల్లో పడిగాపులు...
Most Read News
- కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?
- వారి యవ్వనానికి.... రావి ఆకులే కీలకం
- IPL 2024: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ క్రికెటర్లు దూరం
- తెలంగాణలో రెండంకెల సీట్లు ..ఎవరికీ రావా?
- బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా..ఏమవుతుందో తెలుసా?
- Amar Deep New Car: లగ్జరీ కారుకొన్న బిగ్ బాస్ అమర్ దీప్.. ఎన్ని లక్షల్లో తెలుసా?
- సన్రైజర్స్ పొమ్మంది.. ఇంగ్లాండ్ రమ్మంది: 5 వికెట్లతో చెలరేగిన SRH మాజీ పేసర్
- ఆ ప్లేయర్లు ముందుగానే యూఎస్ఏకు
- యాక్సిడెంట్తో బయటపడ్డ రూ.7 కోట్లు.. భయపడిపోయిన కానిస్టేబుల్
- ఉద్యోగులు టీషర్టులు,జీన్స్ తో ఆఫీసుకు రావొద్దు: టీఎస్ఆర్టీసీ