డివైడర్ ను ఢీ కొట్టిన వాహనం.. ఇద్దరు మృతి

డివైడర్ ను ఢీ కొట్టిన వాహనం.. ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ ORR ఎగ్జిట్ దగ్గర టాటా ఏసీ ఆటో డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

see more news

తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టడానికి 6 ఉపాయాలు

వెయ్యి రూపాయలుంటే విమానం ఎక్కొచ్చు

వామ్మో.. పాఠశాలకు రూ.6 కోట్ల కరెంట్ బిల్లు!