హైదరాబాద్లోని ధృవ కాలేజీలో 24వ కాన్వొకేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి ఉత్తమ విద్యార్థులకు గోల్డ్ మెడల్, పట్టాలను అందించారు. బంగారు పథకాలు సాధించిన విద్యార్థుల తల్లులకు బియ్యం బస్తాలతో.. తులాభారం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పట్టాలు పొందిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకుని.. తల్లిదండ్రులు, కాలేజీకి గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు.
మరిన్ని వార్తల కోసం..
కేసీఆర్.. నీ పార్టీకి డిపాజిట్ కూడా రాదు: ఈటల
కాంగ్రెస్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తోంది: సొంత పార్టీ నేత ఆరోపణ
ఓడినా.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నేనే