హుజురాబాద్ బై ఎలక్షన్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ప్యాట రమేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ క్యాండిడేట్గా బెల్మూరి వెంకట్ను ఎంపిక చేయడం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కాదని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలా ఉందని ఆరోపించారు. భార్యాపిల్లలను వదిలి పార్టీకి కోసం కమిట్మెంట్తో పనిచేసిన తనలాంటి వాళ్లకు మిగిలేది ఇదేనా అని ప్రశ్నించారు రమేశ్. కాంగ్రెస్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తోందని అన్నారు. కేవీపీ తన కులపోల్లకే టికెట్లు ఇచ్చిపించుకుంటున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ లో గెలవాలని కాంగ్రెస్ నేతలకే లేదని, కాంగ్రెస్ లో కొందరు టీఆర్ఎస్, మరికొందరు ఈటలకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పారాయన. ఐదు సార్లు టికెట్ ఇస్తానని తనను మోసం చేశారని అన్నారు.
కాంగ్రెస్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తోంది: సొంత పార్టీ నేత ఆరోపణ
- తెలంగాణం
- October 4, 2021
లేటెస్ట్
- ఆడబిడ్డకు ఎంపీగా ఛాన్స్ ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
- తక్కువ ధర.. అధిక మైలేజ్.. సాటి లేని టీవీఎస్ బైకులు
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష
- కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి
- యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
- జేపీ నడ్డాపై కాంగ్రెస్ ఫిర్యాదు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్
- పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి
- పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు