హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ. అలాగే 3,837 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారని..ఇవాళ కరోనాతో 21 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసులు 5,74,026కు చేరగా. 5,33,862 మంది కోలుకున్నారంది. యాక్టివ్ కేసులు 36,917 ఉన్నాయని.. మొత్తం 3247 మంది మృతి చెందారని తెలిపింది. ఇవాళ 1,00,677 శ్యాంపిళ్ల పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.
తెలంగాణలో కొత్తగా 2,982 కేసులు..21 మంది మృతి
- తెలంగాణం
- May 30, 2021
లేటెస్ట్
- నేతకాని వారిపై మోదీకి ఇప్పుడు ప్రేమ పుట్టిందా?
- ఓటుతో బీజేపీ, కాంగ్రెస్ను తిప్పికొట్టాలి
- కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
- శంషాబాద్లో 34.78 కిలోల బంగారం పట్టివేత
- తెలంగాణకి మేం 9 లక్షల కోట్లు ఇచ్చినం : కిషన్ రెడ్డి
- 86 లిక్కర్ బాటిళ్లు, రూ.5 లక్షల క్యాష్ సీజ్
- దేశంలో బీజేపీ పట్టు కోల్పోయింది: శశి థరూర్
- మే6న తెలంగాణకు జస్టిస్ ఘోష్!
- బంజారాహిల్స్ లో ఆఫ్టర్ 9 పబ్బుపై పోలీసుల దాడులు..
- వైభవంగా భద్రేశ్వర రథోత్సవం
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్