సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకీడు మండలం జానపాడు రైల్వే ట్రాక్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ రోడ్డు ప్రక్కన ఆగిన రెండు బైకులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులలో ఇద్దరిది మిర్యాలగూడ మండలం జంకుతండా గుర్తించారు.
సూర్యపేటలో లారీ బీభత్సం.. అక్కడిక్కడే ముగ్గురు మృతి
- తెలంగాణం
- September 10, 2021
లేటెస్ట్
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఖాళీ : వివేక్ వెంకటస్వామి
- శభాష్ రాందాస్!
- అలెర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 13 రాష్ట్రాల్లో ప్రారంభమైన సెకండ్ ఫేజ్ పోలింగ్
- ముంబైలో ధనుష్, నాగార్జునల కుబేర సినిమా
- మోదీ, రాహుల్ కోడ్ ఉల్లంఘన... నోటీసులు జారీ
- ఎన్నికల్లో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడిద్దాం : ఉషాకిరణ్
- గన్ మిస్ఫైర్.. డీఆర్జీ జవాన్ మృతి
- ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు : రాజేంద్ర విజయ్
- 4 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా