మహారాష్ట్రలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోతున్నాయి. రాయ్ గఢ్ జిల్లాలోని మూడు చోట్ల మట్టిపెళ్లలు విరిగిపడి ఇప్పటివరకు 36 మంది చనిపోయారు. మరో 30 మంది పలుచోట్ల ఇంకా శకలాల కింద చిక్కుకుని ఉన్నారు. వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. అటు... మహారాష్ట్రలోని సితారా జిల్లాలో వరదల్లో చిక్కుకుని 8 మంది చనిపోయారు. 27 మందిని రక్షించామని.. ఇద్దరు కనిపించకుండా పోయారని సితారా జిల్లా కలెక్టర్ చెప్పారు. ఇంకా ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగుతున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కొండచరియలు విరిగి పడి 36 మంది మృతి
- దేశం
- July 23, 2021
లేటెస్ట్
- దేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలి : దుర్గం దినకర్
- వికసిత్ భారత్ మోదీ లక్ష్యం: కేంద్ర మంత్రి మురుగన్
- ఇవాళ నిర్మల్కు భట్టి విక్రమార్క రాక
- సెన్సెక్స్ 383.69 పాయింట్లు డౌన్..140 పాయింట్లు పడ్డ నిఫ్టీ
- వర్షం కారణంగా ఎప్సెట్ ఎగ్జామ్ ఆలస్యం.. పేరెంట్స్ ఆందోళన
- అన్ని రకాల చెల్లింపులకు భారత్పే వన్
- కాంట్రాక్టర్లకు కొమ్ముకాసిన కేసీఆర్ : వివేక్ వెంకటస్వామి
- గాంధీ కుటుంబం కాదు జహంగీర్ల కుటుంబం : ఎంపీ ధర్మపురి అర్వింద్
- ఏడాదికి వంద రోజులు పని కల్పిస్తాం : దనసరి సీతక్క
- రాజ్యాంగం పోతే.. రిజర్వేషన్లు కూడా పోతయ్ : కోదండ రామ్
Most Read News
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు