అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. అలాగే ఒక్క రోజులో కొవిడ్-19తో 33 మంది చనిపోయారని చెప్పింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,79,872కు చేరగా.. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 44,773గా ఉందని తెలిపింది. ఇప్పటివరకు కరోనాతో 12,599 మంది చనిపోయారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.
ఏపీలో కొత్తగా 4,250 కేసులు..33 మంది మృతి
- ఆంధ్రప్రదేశ్
- June 27, 2021
లేటెస్ట్
- మరింత విశాలంగా సీఎంఆర్ ఉప్పల్ షోరూమ్
- ఆర్ అండ్ బీ కే హైకోర్టు కొత్త బిల్డింగ్ బాధ్యతలు
- క్రాస్ ఓటింగ్పైనే కాంగ్రెస్ ఆశలు .. క్యాంపులపై బీఆర్ఎస్ విశ్వాసం
- పటాకుల నిప్పు రవ్వలు పడి.. కాలి బూడిదైన వాహనాలు
- అదానీ పవర్ ప్రాజెక్ట్లో రిలయన్స్కు 26 శాతం వాటా
- పీఆర్ కాంట్రాక్టర్లకు 182 కోట్ల బిల్లుల విడుదల
- వివేకానందుడి ఆలోచనల ప్రతిరూపం.. స్వామి స్మరణానందజీ
- పేదరికాన్ని ప్రణాళికలూ తగ్గించలేకపోతున్నాయి
- కొండలు కావివి.. చెత్త గుట్టలు!
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- Good Health : ధ్యానం అంటే ఏంటీ.. ఎలా చేయాలి.. ఉపయోగాలు ఏంటీ..!